ఈరోజు బి ఎస్ ఎన్ ఎల్ తెలంగాణ రాష్ట్ర ముఖ్య బిజినెస్ జనరల్ మెనెజర్ శ్రీ యెడ్ల.శాస్త్రి గారు బ్రైట్ వే కంపెనీని సందర్శించడం జరిగింది. బ్రైట్ వే ఎం.డి. శ్రీ శుభాష్ రెడ్డి గారు వారిని సన్మానించడం జరిగింది. కార్యక్రమం లో ఏ.జి. యం బిజినెస్ శ్రీ బి.సురేష్ గారు, ఎస్.డి.ఈ. బిజినెస్ శ్రీ కె.సాయిబాబు గారు మరియు ఎస్. డి.ఈ. ఎఫ్.టి.టి.హెచ్. శ్రీ వి.కిషోర్ గారు పాల్గొన్నారు.

0
478

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here