యూనియన్ సమావేశం 25 తేదీన భువనగిరి మండలం అనాజిపురం ఫంక్షన్ హాల్ లో నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి బ్రైట్ వే ఎం ఎస్ ఓ లక్ష్మణ్ గారుమరియు ఎస్ ఎస్ సి శ్రీ సాయి కమ్యూనికేషన్ ఎమ్మెస్ ఓ శ్రీకాంత్ గార లు హాజరైనారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా కేబుల్ ఆపరేటర్స్ యూనియన్ అధ్యక్షులు బుగ్గ కొమురయ్య మాట్లాడుతూ ఆపరేటర్ లందరికీ డెమో బాక్సులు ఉచిత రీఛార్జి తో ఇవ్వాలని మరియు ప్రతి ఆపరేటర్ కు రింగు సిగ్నల్ ఇచ్చుకుంటూ ఆపరేటర్లు అందరికీ ఐడి కార్డు ఇవ్వాలని ఎం ఎస్ ఓ లకు విన్నవించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రచ్చ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఎమ్ ఎస్ వో లనూ మరియు కేబుల్ టెక్నీషియ లని ఘనంగా శాలువా పూలమాలలతో సత్కరించడం జరిగింది ఆ తర్వాత ఆపరేటర్లు అందరూ తమ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో కేబుల్ ఆపరేటర్ డివిజన్ అధ్యక్షులు మేఘ రెడ్డి గారు రత్నా పురం కోటేష్ గారు కుండెకృష్ణ గారు రాగాల రాజేష్ గారు పాండు చారి గారు పాండవుల మైసయ్య గారు అనిల్ రాజు సతీష్ మరియు ఆపరేటర్లు అందరూ పాల్గొనడం జరిగింది