ఈ రోజు ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా జీ తెలుగు బ్రైట్ వే వారు కలిసి ఒక కార్యక్రమాన్ని బ్రైట్ వే ఆఫీస్లో నిర్వహించడం జరిగింది దీనికి జీ తెలుగు ఇరు రాష్ట్రాల హెడ్ ఉమాకాంత్ గారు మరియు తెలంగాణ హెడ్ ఉదయ్ కిరణ్ గారు మరియు గిరీష్ అసిస్టెంట్ మేనేజర్. బ్రైట్ వే కమ్యూనికేషన్ తరపున M.D సుభాష్ రెడ్డి గారు మరియు బ్రైట్ వే ఉద్యోగస్తులు కలిసి మహిళల యొక్క ప్రాధాన్యత గురించి చర్చించడం జరిగింది ఈ సందర్భంగా ఇందులో పాల్గొన్న ప్రతి మహిళకు జీ తెలుగు వారు ప్రత్యేక కానుకలు ఇవ్వడం జరిగింది