ఈరోజు హైదరాబాదులో రెండు తెలుగు రాష్ట్రాల MSO LCO. కేబుల్ ఆపరేటర్ జేఏసీ సమావేశం జరిగింది. దీంట్లో NTO 2 pay ఛానల్ లో వారి ఫార్టీ పర్సెంట్ పెరిగిన పే ఛానల్ ధరల పై చర్చించడం జరిగింది చర్చలు ఈ క్రింది అంశాలని జేఏసీ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది 1 రెండు తెలుగు రాష్ట్రాలలో MSO మరియు కేబుల్ ఆపరేటర్లకు పెరుగుతున్న పే ఛానల్ లపై అవగాహన కల్పించాలి 2 పెరిగిన పే ఛానల్ వారి చానళ్లను బొకేలో పెట్టకుండా అలాకాటాలో ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. 3 విరిగిన పే ఛానల్ లపై నిరసనగా త్వరలో ధర్నా చౌక్ లో ధర్నా చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది .4 పే చానల్లో వారిపై పోరాటానికి ఒక జేఏసిని రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది. 5 త్వరలో మళ్లీ సమావేశమై కార్యాచరణ ప్రకటించాలి అని నిర్ణయించడం జరిగింది ఈ సమావేశంలో.SSC నుండి కే అంజిరెడ్డి భీమవరం నుండి రాజుగారు. స్మార్ట్ వే నుండి కిషోర్ గారు జేఏసీ సభ్యులు కోటేశ్వరరావు పమ్మి సురేష్ వరంగల్ శ్రీనివాస్ ఉపేందర్ జగిత్యాల నుండి సూర్యం ఇంకా ఇతర కేబుల్ జేఏసీ సభ్యులు పాల్గొనడం జరిగింది

0
1700

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here