ట్రాయ్ కొత్త చైర్మన్ గా వాఘేలా

0
532

టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్) కొత్త చైర్మన్ గా శ్రీ పి,డి. వాఘేలాను నియమిస్తూ సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వశాఖలోని నియామకాల కమిటీ ఈ రోజు ఆదేశాలు జారీచేసింది. ఆయన 1988 బాచ్ కి చిందిన గుజరాత్ కేడర్ ఐ ఎ ఎస్ అధికారి. ప్రస్తుతం ఫార్మాస్యూటికల్స్ విభాగంలో ఆయన ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
ఇప్పడు ట్రాయ్ చైర్మన్ గా ఉన్న శ్రీ రామ్ సేవక్ శర్మ ఈ నెల 30 న పదవీ విరమణ చేస్తుండగా ఆయన స్థానంలో శ్రీ వాఘేలా బాధ్యతలు చేపడతారు. మూడేళ్లపాటు లేదా 65 ఏళ్ల వయసు నిండేదాకా ఏది ముందు వస్తే అప్పటివరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేదాకా శ్రీ వాఘేలా ఈ పదవిలో ఉంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here