ఇప్పుడు దేశమంతా కరోనా మహ్మరితో అల్లాడుతుంది
,ఇంకో పక్క కరోనా సెకండ్ వేవ్ తో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు ఇలాంటి పరిస్థితిలో దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి *
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు గడప దాటని స్థితిలో ఉన్నారు
వారికి మానసిక ఆనందాన్ని, వినోదాన్ని , విజ్ఞానాన్ని అందించే కేబుల్ ప్రసారాల బాధ్యతను
కేబుల్ ఆపరేటర్లు తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఎటువంటి అంతరాయాలు లేకుండా తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు
కెబుల్ ప్రసారాలను అందించే క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఆయా జిల్లాల్లో కేబుల్ ఆపరేటర్లు కోవిడ్ బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు
ఈ సందర్భంగా అసువులు బాసిన కేబుల్ మిత్రులకూ సంతాప సూచకంగా ఒక రొజు ఉదయం10గంటల నుండి సాయంత్రం అయిదు గంటలవరకు
కేబుల్ ప్రసారాలను నిలిపివేయాలని నిర్ణయించడం జరిగిందీ
కేబుల్ ఆపరేటర్ల ఇబ్బందులను, వారి యొక్క అవశ్యకతను దృష్టిలో ఉంచుకొని తెలుగు రాష్ట్రాల్లోని రాష్ట్ర ప్రభుత్వాలు కేబుల్ ఆపరేటర్లు ను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నాము
తెలుగు రాష్ట్రాల
MSO’S&LCO’S JAC
🙏🙏🙏🙏🙏